ఆపరేషన్ సిందూర్: మైదానంలో మోడీ ట్వీట్‌తో ఇండియా విజయ్ ఘోష!

PM నరేంద్ర మోడీ ఆసియా కప్ ఇండియా విజయం పై ట్వీట్ చేస్తూ #OperationSindoor అని పేర్కొంటూ జట్టుకు అభినందనలు తెలిపారు.
ఆపరేషన్ సిందూర్: మైదానంలో మోడీ ట్వీట్‌తో ఇండియా విజయ్ ఘోష!
ఆసియా కప్ ఫైనల్‌లో టీమ్ ఇండియా మళ్లీ తన సత్తా చాటింది. పాకిస్థాన్ బౌలర్ల ప్రతి ప్రయత్నాన్ని ధ్వంసం చేస్తూ నీలి జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ సంచలన విజయాన్ని ఆపరేషన్ సిందూర్ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా అభివర్ణించడం ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది. మోడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ విజయం అనంతరం మోడీ చేసిన ట్వీట్ క్షణాల్లోనే ఇంటర్నెట్ అంతటా వైరల్ అయ్యింది. “ #OperationSindoor on the games field. Outcome is the same – India wins! Congrats to our cricketers. ” అని ఆయన సందేశం పంపారు. కేవలం కొన్ని గంటల్లో లక్షల లైకులు, రీట్వీట్లు రావడం టీమ్ ఇండియా సాధించిన అద్భుత విజయానికి ప్రతిబింబంగా మారింది. #OperationSindoor on the games field. Outcome is the same – India wins! Congrats to our cricketers. — Narendra Modi (@narendramodi) September 28, 2025 మాస్ టచ్ ఇచ్చిన ట్వీట్ “ఆపరేషన్” అనే పదం రావడం అభిమానుల్లో కొత్త చర్చకు దారి తీసింది. క్రికెట్ మైదానంలో భారీ ఆపరేషన్‌ లా ఇండియా బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ దూకుడు చూపి పాకిస్థాన్‌ను పూర్తిగా అదిమిపట్ట…

About the author

Mandava Sai Kumar
Chief Editor and Founder.

Post a Comment